
ప్రేమికుల గుండెల్లో ప్రేమ చిగురించింది...
మొగ్గగా మారింది...
పుష్పించింది...
పరిమళాలు విరజల్లుతుంది.
తూర్పుగోదావరి జిల్లా, ఫణీంద్ర , విశ్వనాధం సరస్వతి గత 5 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.
విషయం పెద్దలకు తెలిసింది, వీరి ప్రేమకు పెద్దలు నిరాకరించారు. స్నేహితులు, బందువుల సహకారంతో 13.2.14 న మండపేటలోని
రధం గుడిలో పెళ్లి చేసుకొని వారి పెద్దల నుండి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు.
ప్రేమ కోసం పెద్దవాళ్ళను కాదని పెళ్లి చేసుకున్నారు, పెద్దలు మెచ్చుకునేల ప్రేమ పరిమళాలు విరజల్లుతూ, సుఖ సంతోషాలతో జీవించాలని ప్రేమ..హృదయం కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి