
ప్రేమించి, మోసపోయి, కుమిలుపోయి, జీవితమే లేదని మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోకుండా ధైర్యంగా నిలబడుతున్నారు.
అలాంటివారిలో నల్గొండ జిల్లాకు చెందిన ఓ యువతీ చేరింది. తనపై దాడులు జరిగినా భయపడకుండా పోరాటం మొదలు పెట్టింది.
నల్గొండ జిల్లా, డొంకదొండీ గ్రామపంచాయితీ పరిదిలోని కాన్యతండకు చెందిన ఇష్లావత్ సునీత, డొంకదొండీ గ్రామానికి చెందిన శివకుమార్ గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి ప్రస్తావనకు వచ్చేసరికి శివకుమార్ పెళ్ళికి నిరాకరించాడు. సునీత ప్రియుడి ఇంటిముందు కూర్చొని దీక్ష మొదలుపెట్టింది తనుకు శివకుమార్ కు పెళ్లి జరగాలని. ప్రియుడి తల్లి, సోదరి ఆమెపై దాడి చేశారు అయినప్పటికీ తనకు న్యాయం జరగాలని దీక్ష కొనసాగిస్తుంది.
సునీతకు న్యాయం జరగాలని ప్రేమ..హృదయం కోరుకుంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి