14, నవంబర్ 2013, గురువారం

ప్రేమికులకు దారేది

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలానికి చెందిన మాధవి, సిరువెల్ల  మండలానికి చెందిన శ్రీనివాసులు నంద్యాలలో డిగ్రీ చదువుకుంటూ ప్రెమించుకున్నరు. పెద్దలు ఒప్పుకోలేదని పెళ్లి చేసుకున్నారు. మేజరులైన వీరు పెళ్లి చేసుకోవడం అభినందనీయం.

అయితే.... ఈ వయసులో వీరు చదువు కోవాలి.  పెళ్లి వల్ల చదువు దెబ్బతింటుంది. జీవనానికి డబ్బు ఎలా... వీటిని అదిగమించగలరా... వీరు ఈ ఆటంకాలను దాటి హయీగా  జీవించడానికి మీ సలహాలు, సూచనలు చెప్పండి.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి