27, డిసెంబర్ 2013, శుక్రవారం

బైక్ కలిపింది ఇద్దరిని

నరసింహుడు , జై చిరంజీవ, అశోక్ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన సమీరా రెడ్డి ప్రేమ వివాహం చేసుకోనుంది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకోబోతోంది. సమీరాకు బైక్ లంటే ఇష్టం. అక్షయకు  బైక్ లు తయారు చేసే సంస్థ ఉంది. ఓ సారి బైక్ కోసం అక్కడికి వెళ్ళిన సమీరాకు అక్షయ్ పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. డిసెంబర్ 14న వీరికి నిచ్చితార్థం అయియింది 2014లో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ ప్రేమ జంటకు ప్రేమ హృదయం శుభాకాంక్షలు చెబుతోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి