
సర్వమత సమ్మేళనం చేసే మార్గం ప్రేమ మాత్రమే.
మానవాళిని ఒక్కటి చేసేది ప్రేమే..
అదే నిజం అని మరో సారి నిరూపించారు ఓ ప్రేమ జంట.
ఎర్రపాలెం మండలం మామునూరుకు చెందిన ఎడ్డురి ప్రసన్న కుమార్, అనంతపురం జిల్లా గుంతకల్ కు చెందిన నవ్య భిందు ప్రేమించుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదు. జమలాపురం ఆలయంలో శుక్రవారం పెళ్లి చేసుకొని మధిర మున్సిఫ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని రక్షణ కల్పించాలంటూ శనివారం పోలీసులను ఆశ్రయించారు.
వీరి జీవితంలో ఎటువంటి మత బేదాలు లేకుండా సంతోషంగా సాగాలని ప్రేమ..హృదయం కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి